Sunday 22 July 2012

మీ సంబడం సంతకెళ్లా

రాష్ట్రపతి పదవనేది రాజకీయాలకు అతీతం. కానీకాంగ్రెస్ వారు అలా భావించడం లేదు. ఏ పీసీసీ అధ్యక్ష పదవి కిందో.. సీడబ్ల్యూసీ పదవి కిందో భావిస్తున్నట్టున్నారు. అందుకే దాదా ఎన్నిక కాగానే దేశవ్యాప్తంగా సంబడాలు జరుపుకున్నారు. మన అద్రుష్టమేంటంటే ఎన్నిక కాగానే ప్రణబ్.. సోనియా గాంధీ ఇంటికి వెళ్లలేదు.

No comments:

Post a Comment