Monday 19 November 2012

నాయనా, పయ్యావులా కలత చెందకు

పయ్యావుల కేశవ్  జగన్ పార్టీలోకి వస్తున్నాడని ఓ పత్రికలో వార్త వచ్చింది

మామూలుగా అయితే  ఆ వార్తను తీవ్ర పదజాలంతో  పయ్యావులు ఖండించాలి

కానీ ఏం చేశాడంటే

ఏడ్చాడు. బాధపడ్డాడు. 
కన్నీరు పెట్టుకున్నాడు. 
కర్చీఫ్ తో  మొహం తుడుచుకున్నాడు.

టీవీ చూస్తున్న నాకు బుర్ర పాడైపోయింది. 

కేశవ్కు ఏదో అయిపోయిందనుకున్నా

తీరా చూస్తే...  రాజకీయనాయకులకు అలవాటైన తిరకాసువార్తే.

అయినా కంటనీరు ఒలికించాడంటే,

పాపంఎంత బాధపడి ఉంటాడో

బాధపడకు కేశవ్. 

ఇది పాడులోకం. 

పాపిష్టి లోకం. 
  











No comments:

Post a Comment