Monday 8 October 2012

వాద్రా ప్రైవేటు పౌరుడైతే.. జగన్ ఏమవుతాడు

డీఎల్ ఎఫ్  ప్రభుత్వం నుంచి భూములు తీసుకుంది 
సోనియా గాంధీ అల్లుడికి కారుచౌకగా తన ఆస్తులను కట్టబెట్టింది.


నిమ్మగడ్డ అండ్ కో  ప్రభుత్వం నుంచి సాయం పొందింది. 
తర్వాత రాజశేఖరరెడ్డి కొడుకు జగన్కు సంబంధించిన సంస్థల్లో
చాలా తక్కువ ప్రీమియంకే షేర్లు కొనుగోలుచేసి పెట్టుబడులు పెట్టాయి. 

రెండింటికి తేడా ఏంటో చిదంబరం సారే చెప్పాలి. 

ఒకరిని అవే ఆరోపణలపై జైల్లో పెట్టినప్పడు.. 
మరోకరిపై కనీసం దర్యాప్తు కూడా చేయమని తెగేసి చెప్పడమేంటి








No comments:

Post a Comment